PM Modi met para Athletes: పారాలిపింక్స్లో ఎన్నడూ లేని విధంగా భారత అధ్లెట్లు 29 పతకాలతో చితక్కొట్టారు. దేశ చరిత్రలో ఇదొక రికార్డ్. ప్రస్తుతం అథ్లెట్లు అందరూ తిరిగి వెనక్కు వచ్చేశారు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన భారత క్రీడాకారులను ప్రధాని మోదీ తన అధికార నివాసంలో కలిశారు. వారితో కాసేపు సమావేశమయ్యారు. వారందరితో ముచ్చటించారు. పతకధారులతో పాటూ ఈ సమావేశానికి అర్చర్ శీతల్ దేవి కూడా హాజరయింది. ప్రధాని మోదీ అథ్లెట్లను పేరుపేరునా ప్రశంసించారు. అద్భుత ప్రదర్శన ఇచ్చారని కొనియాడారు.
పూర్తిగా చదవండి..Delhi: ప్రధానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్చర్ శీతల్ దేవి
పారిస్ లో జరిగిన పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. వీరు ప్రస్తుతం స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రధాని మీద తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆర్చర్ శీతల్ దేవి ఆయనకు తన సంతకం చేసిన జెర్సీన గిఫ్ట్గా ఇచ్చింది.
Translate this News: