హనుమకొండ, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ త్వరలో కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నాయి. హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ మధ్య రైళ్లు పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. మంగళవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. రైలు మార్గం పనులు త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana: హనుమకొండ, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రైలుమార్గం !
హనుమకొండలోని హసన్పర్తి రోడ్ నుంచి కరీంనగర్ వరకు కొత్త రైల్వే మార్గం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి సంబంధించి అధికారులు డీపీఆర్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Translate this News: