Kargil War: సరిగ్గా పాతికేళ్ళ క్రితం భారత్లోకి చొరబడి ఇక్కడ భూభాగాన్ని ఆక్రమించాలని చూసింది భారత్. దాన్ని మన దేశ ఆర్మీ ఎంతో ధైర్యంగా తిప్పి కొట్టింది. ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ లో యుద్ధం చేసి మరీ పాక్ సైన్యాన్ని తరిమి కొట్టింది. అయితే ఇన్నాళ్ళూ పాకిస్తాన్ మాత్రం తాము యుద్ధం చేయలేదని బుకాయిస్తూ వచ్చింది. ముజాహిదీన్లు లేదా కశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పెట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. భారత్.. పాక్ సైన్యం పాత్రను ఆధారాలతో సహా చాలా సార్లు బయటపెట్టింది. ముజాహిదీన్లు లేదా కశ్మీరీ తిరుగుబాటుదారులే ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పెట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. కానీ వాటన్నింటినీ పాక్ కొట్టి పారేస్తూ వచ్చింది. దాన్ని కానీ ఇప్పుడు చివరకు నిజాన్ని ఒప్పుకుంది. సాక్షాత్తు ఆదేశ సైన్యాధిపతే యుద్ధంలో తమ పాత్రను అంగీకరించడంతో పాటూ ఓటమిని అంగీకరించింది.
పూర్తిగా చదవండి..Pakistan: అవును కార్గిల్ యుద్ధం చేశాం..ఒప్పుకున్న పాకిస్తాన్
పాతికేళ్ళ తర్వాత పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నామని ఆ దేశ సైన్యాధిపతి బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇన్నాళ్ళూ తమకు ఏ పాపం తెలియదు అంటూ నాటకాలాడిన పాక్ ఓటమి గుట్టు రట్టయ్యింది.
Translate this News: