CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పని చేస్తున్నామని అన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని అన్నారు. తెలంగాణలో వర్షాలకు మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Chandrababu: అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: వర్షాల నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని.. అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు.
Translate this News: