Hyderabad Alert: హైదరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇళ్లు ఖాళీ చేయాలని డీఆర్ఎఫ్ బృందాల హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్ట్లు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో జలాశయాల గేట్లను అధికారులు ఎత్తనున్నారు. ముఖ్యంగా చాదర్ఘాట్, శంకర్నగర్, మూసానగర్ ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు.
పూర్తిగా చదవండి..BREAKING: మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్
TG: హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్ జారీ చేశారు అధికారులు. వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్సాగర్, ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తనున్నారు. ఈ క్రమంలో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు.
Translate this News: