AP CM Chandrababu: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచారంలేదు. 3300 కోట్ల సహాయం అంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రానికి ఇంకా తాము ప్రాథమిక నివేదికలే పంపలేదని తెలిపారు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం ప్రాథమిక నివేదిక పంపుతామని చెప్పారు. బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని.. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించానని చంద్రబాబు చెప్పారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు
కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Translate this News: