Suresh Productions : తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోలు, యువ హీరోలు, నిర్మాతలు ఇలా చాలామంది ఇప్పటికే భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా ఈ లిస్ట్ లో దగ్గుబాటి వెంకటేష్, రానా సైతం చేరారు. సురేష్ ప్రొడక్షన్ తరుపున వెంకటేష్, రానా ఇద్దరూ తెలుగు రాష్ట్రాల వరద బాధితుతులకు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకటేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు.
పూర్తిగా చదవండి..Suresh Productions : వరద బాధితులకు అండగా దగ్గుబాటి ఫ్యామిలీ.. సురేష్ ప్రొడక్షన్స్ తరుపున భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల వరద బాధితుతులకు సురేష్ ప్రొడక్షన్ తరుపున వెంకటేష్, రానా రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంకటేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు. వీరితో పాటూ తొలిప్రేమ, సార్ వంటి సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి సైతం వరద బాధితులకు రూ.5 లక్షలు విరాళం అందజేశారు.
Translate this News: