ఏపీలో వరదల సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కరుస్తోంది. 75 ఏళ్ల వయస్సులో ఆయన వరద నీటిలో తిరుగుతూ, క్షేత్ర స్థాయికి వెళ్లి సమీక్షిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తున్నాయి. నిన్న ఆయన రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై ఉన్న సమయంలో ఓ అడుగు దూరం నుంచే ట్రైన్ వెళ్లింది.
పూర్తిగా చదవండి..మీ డేర్ సూపర్ సార్.. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం!
నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Translate this News: