Paralympics 2024 : పారాలింపిక్స్ (Paralympics) లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ (Kapil Parmar) కాంస్యం దక్కించుకున్నారు. దీంతో పారాలింపిక్స్లో ఇండియా (India) ఖాతాలో 25వ పతకం వచ్చి చేరింది. భారత్కు ఇప్పటివరకు 5 బంగారు, 9 రజతం, 11 కాంస్యాలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Paris : భారత్ ఖాతాలో 25వ పతకం..జూడోలో కాంస్యం
పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం దక్కించుకున్నారు.
Translate this News: