‘వాహనదారుల క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలి.. ఆన్లైన్ విధానం ద్వారా త్వరతగతిన అవసరమైన ప్రక్రియ పూర్తిచెయ్యాలి..’ బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి..! వరద బురదలో చిక్కుకున్న వాహనాలకు బీమా వర్తింపచేయాలని చంద్రబాబు కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చాలా వాహనాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. అసలు చాలా బైకులు, కార్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయి. దీంతో వాహన యజమానులు లబోదిబోమంటున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చంద్రబాబు బీమా కంపెనీలతో మాట్లాడి కీలక సూచనలు చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: 14 రోజుల్లో ఆ పని పరిష్కరించాలి: సీఎం చంద్రబాబు
వాహనదారుల ఇన్సురెన్స్ క్లెయిమ్స్14 రోజుల్లో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు బీమా కంపెనీలకు సూచించారు. అయితే వరదలు యాక్ట్ ఆఫ్ గాడ్ కావడంతో ఇందుకు బీమా సంస్థలు ఒప్పుకోవడం లేదు. వాహనాదారులకు ఇన్సురెన్స్ వస్తుందా ?రాదా ? తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: