ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. మధురా నగర్ నుంచి దేవినగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతాలను చంద్రబాబు ఈ రోజు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ పై ఉన్న సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. సీఎంతో పాటు అక్కడ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం
ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు.
Translate this News: