భారీ వర్షాల వల్ల వరద పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు అతాలాకుతలమైన సంగతి తెలిసిందే. వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు.
నష్టం వివరాలు
రోడ్లు, భవనాలు- రూ.2,362 కోట్లు నష్టం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్- రూ.1,150 కోట్లు నష్టం
నీటిపారుదల శాఖ- రూ.629 కోట్లు నష్టం
పంట నష్టం- 4.15 లక్షలు ఎకరాల్లో రూ.415 కోట్లు నష్టం
విద్యుత్ శాఖ- రూ.175 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ- రూ.170 కోట్లు
పశు సంవర్థక శాఖ- రూ.25 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ- రూ.12 కోట్లు
ఇతర శాఖలు, ప్రజల ఆస్తుల నష్టం రూ.500 కోట్లు
Telangana: తెలంగాణలో వరద నష్టం రూ.5,438 కోట్లు.. శాఖల వారీగా లెక్కలివే!
వరద ప్రభావానికి తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శాఖల వారిగా నష్టం వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.415 కోట్ల పంట నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.
Translate this News: