NBK 50 Years Celebrations: బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, అల్లు అర్జున్.. అందరూ ఓకే స్టేజీ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? టాలీవుడ్ ఫ్యాన్స్కు పండుగే పండుగ కదా.. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు కౌంట్డౌన్ మొదలైంది..! అందరూ ఓకే చోట కనిపించే మరో పండుగకు సమయం దగ్గరపడింది. కానీ ఒక్కటే లోటు..! ఇప్పటివరకు అందరికి ఇన్విటేషన్ అందింది.. ఆ ఒక్కరికి తప్ప..! అవును..! జూనియర్ ఎన్టీఆర్కు ఇప్పటివరకు ఆహ్వానం అందలేదట..! అందరిని పిలిచారని ఆనందించేలోపే తారక్ను ఎందుకు పిలవలేదన్న వార్త అభిమానుల మనసును నొప్పిస్తోంది. మరోవైపు అల్లు ఫ్యామిలీ-మెగా ఫ్యామిలీ ఓకే వేదికపై కనిపిస్తుండడం మరో హాట్ హాట్ టాపిక్గా నిలుస్తోంది.
పూర్తిగా చదవండి..చిరు, బన్నీని కలపబోతున్న బాలయ్య.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా వస్తారా?
మరో 2 రోజుల్లో అల్లు అర్జున్ ను చిరంజీవి, పవన్ కల్యాణ్ తో బాలయ్య కలపబోతున్నారు. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ఆ వేదికపైకి వచ్చే అవకాశం ఉంది. వీరే కాదు.. అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీలతో పాటు టాలీవుడ్ అంతా ఒకే స్టేజీపైకి వచ్చి సందడి చేయనుంది. వివరాలు ఈ ఆర్టికల్ లో
Translate this News: