Pasupu Kumkuma Kanuka : నేడు శ్రావణ మాసం (Shravan Masam) చివరి శుక్రవారం అవ్వడంతో కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారలు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సొంత ఖర్చులతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలను అందజేయనున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : ఆడపడచులకు పవన్ పసుపు,కుంకుమ కానుక!
శ్రావణ మాస చివరి శుక్రవారం నాడు పిఠాపురం ఆడపడుచులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చీర, పసుపు, కుంకుమలను కానుక కింద అందజేయనున్నారు. పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించి ఈ కానుకలను అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
Translate this News: