తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాని తెలిపారు. తనను ఇబ్బంది పెట్టినవారిని వడ్డీతో సహా చెల్లిస్తానంటూ సవాల్ విసిరారు. గత ఐదునెలలగా కుటుంబానికి దూరంగా ఉంటున్నానని చెప్పారు. అలాగే తనకు అండగా నిలబడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Kavita: కవిత కన్నీళ్లు తుడిచిన కేటీఆర్..
తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. బయటకు రాగానే కన్నీళ్లు పెట్టుకున్న కవిత.. కొడుకును, భర్తను ఆలింగనం చేసుకుంది. ఆ తర్వాత కేటీఆర్ కవిత కన్నీళ్లు తుడిచారు.
Translate this News: