ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే సీబీఐ, ఈడీ కేసుల్లో రూ.10 లక్షల చొప్పున బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. మంగళవాం మధ్యాహ్నం 2.30 PM గంటలకు తీహార్ జైలు అధికారులకు కవిత రిలీజ్ ఆర్డర్ కాపీ అందింది. గంటన్నర పాటు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటలకు తీహార్ జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. ఆమెకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: తీహార్ జైలుకు కవిత లాయర్లు.. విడుదల ఎప్పుడంటే?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు రాత్రి 7 గంటలకు ఆమె తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. బుధవారం మధ్యాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోనున్నారు.
Translate this News: