Maharashtra: బద్లాపూర్లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 23 ఏళ్ళ యువకుడు అక్షయ్ షిండే క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఆగస్టు1 2024న షిండే కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడ్డాడు. ఇతను అక్కడ ప్రీ ప్రైమరీ చదువుతున్న విద్యార్థుల సహాయక సిబ్బందింగా, బాలికల టాయిలెట్లను శుభ్రపరిచే విధులను నిర్వహించేవాడు. ఈ క్రమంలో అక్షయ్ షిండే దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ళ చిన్నారులను టాయిలెట్ కు తీసుకెళ్లే నెపంలో వారి పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..Maharashtra: మహారాష్ట్రలో నాలుగేళ్ళ చిన్నారుల పై అఘాయిత్యం.. టాయిలెట్కు తీసుకెళ్లి..!
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బదలాపూర్ ప్రీ ప్రైమరీ స్కూల్లో క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్న 23ఏళ్ల అక్షయ్ షిండే నాలుగేళ్ల చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆగస్టు 12న ఈ ఘటన జరిగింది. చిన్నారులను టాయిలెట్కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
Translate this News: