TDP MLA Balakrishna: హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ-30, టీడీపీ-6, బీజేపీ-1, ఎంఐఎం-1 చొప్పున విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు.
పూర్తిగా చదవండి..YS Jagan : జగన్కు బాలకృష్ణ బిగ్ షాక్
AP: వైసీపీ అధినేత జగన్కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్ ఇచ్చారు. హిందూపురంలో మున్సిపల్ చైర్పర్సన్తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. త్వరలో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: