తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్ష సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే నిర్వహించనుంది. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM గంటల నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ సమయాన్ని మధ్యాహ్నం 2.00 PM గంటల నుంచి సాయంత్రం 5.00PM గంటలకు మార్పు చేసింది.
పూర్తిగా చదవండి..Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష సమయాల్లో మార్పులు
అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల సమయాల్లో టీజీపీఎస్సీ మార్పులు చేసింది. గతంలో నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 PM నుంచి సాయంత్రం 5.30 PM గంటల వరకు నిర్ణయించగా.. ఇప్పుడు 2.00 PM నుంచి 5.00 PM గంటలకు మార్చింది.
Translate this News: