కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మృతిరాలి తండ్రి ఓ జాతీయ మీడియాతో తన కూతురుకి సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన కూతరు చివరిసారిగా డైరీలో.. పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ” నా కూతురుకు చదుకోవడం అంటే చాల ఇష్టం. ప్రతిరోజూ 10-12 గంటల పాటు చదివేది. రోజంతా పుస్తకాల్లోనే మునిగితేలిది. ఆమె డాక్టర్ కావాలనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు చాలా కష్టపడింది. మా కూతురుని పోషించేందుకు మేమూ ఎన్నో త్యాగాలు చేశాం. కానీ ఇప్పుడంతా నాశనమైపోయింది.
పూర్తిగా చదవండి..Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆమె తండ్రి స్పందించారు.తన కూతురు చివరిసారిగా పరీక్షల్లో టాప్ స్కోర్ సాధించి గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు.డాక్టర్ అయ్యేందుకు ఆమె చాలా కష్టపడిదంటూ వాపోయాడు. నిందితులకు వెంటనే మరణశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు.
Translate this News: