Kaiga Project : నిర్మాణ రంగంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ (MEGHA Engineering Company) వైఫల్యాలు వరుసగా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెనల్లో ప్రమాదం జరగడం, కాళేశ్వరం పంప్ హౌస్ నీటమునగడం, రిటైనింగ్ వాల్స్ కూలిపోవడం లాంటి ఘటనలు మేఘా కంపెనీ పనితననానికి అద్దం పడుతున్నాయి. కర్ణాటకలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPSCL) నియంత్రణలో ఉన్న ‘కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్’ (NPP).. భారత భవిష్యత్తుకు ఉపయోగపడే కీలక ఇంధన శక్తిగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన కైగా ప్రాజెక్టులో ప్రస్తుతం మేఘా ఇంజినీరింగ్ కంపెనీ లోయెస్ట్ బిడ్డర్ (L1) గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మేఘా కంపెనీ చేపట్టే ప్రాజెక్టుల్లో ప్రమాదాలు జరిగిన చరిత్ర ఉండడం ఇప్పుడు కర్ణాటకలో కూడా కలకలం రేపుతోంది.
పూర్తిగా చదవండి..MEGHA Engineering Scam : నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?
జాతీయ రహదారిపై నిర్మిస్తున్న వంతెనల్లో ప్రమాదం జరగడం, కాళేశ్వరం పంప్ హౌస్ నీటమునగడం, రిటైనింగ్ వాల్స్ కూలిపోవడం లాంటి ఘటనలు మేఘా కంపెనీ పనితననానికి అద్దం పడుతున్నాయి. కర్ణాటకలోని 'కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్'లో కూడా మేఘా కంపెనీ భాగం కావడం ఆందోళన రేపుతోంది.
Translate this News: