నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016లో ఈ ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ వైఫల్యమే కారణమని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడం వల్లే ప్రమాదానికి కారమని అధికారులు చెబుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని.. మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Sunkishala Project: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం.. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న కేటీఆర్, ఏలేటి
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలడం సంచలనం రేపుతోంది. మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Translate this News: