Nalgonda: ఓ రియల్ఎస్టేట్ వ్యాపారికి రూ. 5కోట్లు అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కేసుపై వివరాలు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Crime News: రియల్ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన ముఠా.. రూ. 5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పి.!
మిర్యాలగూడలో అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. సమీర్ అనే రియల్ఎస్టేట్ వ్యాపారికి రూ.5 కోట్లు అప్పు ఇస్తామని చెప్పిన ముఠా తన దగ్గర రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.
Translate this News: