India Vs Srilanka: ఇదే లంక జట్టు మీద కుర్రాళ్ళు టీ20 సీరీస్ను అద్భుతంగా గెలిచారు. కానీ సీనియర్లు కూడా ఉన్న వన్డే జట్టు మాత్రం ఓడిపోయింది. మూడు వన్డేల సీరీస్ను 0–2 తేడాతో శ్రీలంక ఎగురేసుకుపోయింది. వన్డే మొదలయిన దగ్గర నుంచి మనవాళ్ల ఫెర్ఫామన్స్ దారుణంగా ఉంది. ఒక మ్యాచ్ను కష్టపడి టై చేశారు. రెండింటిని లంకేయులకు సమర్పించుకున్నారు. మూడో వన్డే మ్యాచ్లో అయితే మరీ దారుణం. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ను ఓడిపోయారు. 27 ఏళ్ల తర్వాత భారత్పై లంక వన్డే సిరీస్ నెగ్గింది. చివరగా 1997లో అర్జున రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక 3-0తో టీమ్ఇండియాను ఓడించింది.
పూర్తిగా చదవండి..Cricket: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ..వన్డే సీరీస్ లంక కైవసం
టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా..సీరీస్ను కూడా చేజార్చుకుంది. మూడో వన్డేలో ఇండియా 110 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Translate this News: