Train Accident : జార్ఖండ్ (Jharkhand) లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ (Howrah – Mumbai Mail Express) ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా..60 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు.
Jharkhand : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్ప్రెస్…ఏడుగురు మృతి..60 మందికి
జార్ఖండ్లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలైనట్లు సమాచారం.
Translate this News: