విడాకులు పొందిన మహిళలను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి ఏకంగా 20 మందిని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. వారి నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. చివరికి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ మ్యాట్రిమోనీ వైబ్సైట్ ద్వారా ఫిరోజ్ నియాజ్ షేక్ (43) అనే వ్యక్తి విడాకులు పొందిన మహిళలనే టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించేవాడు. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా మొత్తం దేశవ్యాప్తంగా 20 మందికిపైగా మహిళలను పెళ్లి చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Maharashtra: 20 మందిని పెళ్లి చేసుకొని డబ్బులు, నగలతో పరార్.. చివరికి
మహారాష్ట్రంలోని ఠానేకి చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న మహిళలే లక్ష్యంగా ఏకంగా 20 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ల నుంచి విలువైన నగలు, వస్తువులు, నగదుతో పరారయ్యాడు. ఓ యువతి ఫిర్యాదుతో చివరికి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Translate this News: