పారిస్ ఒలింపిక్స్లో భారత్ బోణి కొట్టింది. ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో ఆడిన ఆమె.. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్లో మహిళా పిస్టల్ షూటింగ్ విభాగంలో పథకం సాధించిన మొదటి మహిళగా మను బాకర్ రికార్డు సృష్టించింది.
పూర్తిగా చదవండి..Olympics: ఒలింపిక్స్లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్లో మను బాకర్కు కాంస్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది. ఒలింపిక్స్లో మహిళా షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది.
Translate this News: