India Vs Srilanka T20 series: మన క్రికెటర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడుతున్నారు. దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్లో కూడా మొదటి మ్యాచ్లో విజయాన్ని సాధించారు. శ్రీలంకపై టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.
పూర్తిగా చదవండి..Cricket: మొదటి మ్యాచ్లో శ్రీలంక మీద భారత్ ఘన విజయం
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సీరీస్లో టీమ్ ఇండియా అద్భుతమైన బోణీ కొట్టింది. మొదట మ్యాచ్లో 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Translate this News: