Hockey: పారిస్ ఒలింపిక్స్లో పురుషుల హాకీ జట్టు మీద ఆశలు భారీగా ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ టీమ్ ఇండియా మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ను బీట్ చేసింది. 3-2 తేడాతో విజయం సాధించింది. స్కిప్పర్ హర్మన్ ప్రీత్ సింగ్ మ్యాజిక్ చేశాడు. చివరి నిమిషంలో గోల్ కొట్టి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ నుంచి శామ్ లేన్, సైమన్ చైల్డ్ గోల్స్ చేయగా..ఇండియా తరుఫున మన్దీప్ సింగ్, వివేక్ సాగర్, హర్మన్ ప్రీత్లు గోల్స్ కొట్టారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్, అభిషేక్లు న్యూజిలాండ్ గోల్స్ కొట్టకుండా గట్టి ప్రయత్నం చేశారు.
పూర్తిగా చదవండి..Paris Olympics: ఒలింపిక్స్లో బోణీ కొట్టిన భారత పురుషుల హాకీ జట్టు
పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ను 3-2తేడాతో ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతం చేశాడు
Translate this News: