Road Accident : జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లా (Anantnag District) లోని దక్సుమ్ అనే ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అయితే ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.
పూర్తిగా చదవండి..Accident : ఘోర ప్రమాదం.. ఐదుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంత్ నాగ్ జిల్లాలోని దక్సుమ్ అనే ప్రాంతంలో శనివారం ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అయితే ప్రమాదంలో ఐదుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి చెందారు.
Translate this News: