ధరణి పోర్టల్పై సీఎం రేవంత్రెడ్డి ఈ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధరణి సవరణలపై అఖిలపక్ష సమావేశం పెడుదామని, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుందామని అన్నారు.
DHARANI Portal: ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన!
ధరణి సమస్యలను పరిష్కరించడానికి అందరి సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ధరణిపై నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ధరణి సమస్యలపై అఖిలపక్ష సమావేశం పెడుదామని, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుందామని అన్నారు.
Translate this News: