MR.& MRS. MAHI: శరణ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ – రాజ్కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా మే 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
పూర్తిగా చదవండి..MR.& MRS. MAHI: ఓటీటీలో జాన్వీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ .. స్ట్రీమింగ్ ఇక్కడే..?
జాన్వీ కపూర్ - రాజ్కుమార్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'. మే 31 విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Translate this News: