Telangana: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. మధులత కోర్సు పూర్తయ్యేవరకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎంవో అధికారికంగా వెల్లడించింది. పాట్నా ఐఐటీలో చదవాలంటే దాదా పు రూ.3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని, ఇందుకు సహాయం కావాలంటూ ప్రభుత్వాన్ని సంప్రదించిన మధులతకు రేవంత్ సర్కార్ భరోసా నివ్వడంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Madhulatha: మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు.. తెలంగాణ బిడ్డ మధులత సక్సెస్ స్టోరీ!
మేకలు కాస్తూ ఐఐటీ పాట్నాలో సీటు సాధించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన పేద విద్యార్థిని బదావత్ మధులతకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మధులత కోర్సుకు కావాల్సిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. విద్యార్థినికి రూ.1,51,831 చెక్కును అందజేశారు.
Translate this News: