YS Jagan : మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు (CM Chandrababu) సర్కారు మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైయ్యారు. జగన్ లిక్కర్ స్కామ్ (Liquor Scam) పై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వాసుదేవరెడ్డి పాత్రపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
పూర్తిగా చదవండి..AP : మాజీ సీఎం జగన్కు బిగుస్తున్న ఉచ్చు.. లిక్కర్ స్కామ్పై సీఐడీ విచారణ..!
జగన్ లిక్కర్ స్కామ్పై నేడు అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని విచారణ చేయడంతో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కాంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు.
Translate this News: