Shanti: దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి బుధవారం ఢిల్లీలో నిరసన చేయాలని మదన్మోహన్ (Madan Mohan), ఆయన మద్దతుదారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ (YS Jagan), వైసీపీ నేతలు కూడా చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో నిరసన చేయనున్నారు. దీంతో వైసీపీ ధర్నాకు సమీపంలోనే నిరసన చేయాలని మదన్మోహన్ మద్దతుదారులు నిర్ణయించుకున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: శాంతి వ్యవహారంలో కీలక మలుపు.. ఢిల్లీలో ధర్నా చేయనున్న మదన్మోహన్
మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు బుధవారం ఢిల్లీలో నిరసన చేయనున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారానికి సంబంధించి.. మదన్మోహన్, ఆయన మద్దతుదారులు కూడా వారికి సమీపంలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు.
Translate this News: