Ethiopia Landslide: ఇథియోపిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం కొండచరియలు విరిగిపడి 157 మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇథియోపియాలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు మృతి చెందారు. సమాచారం మేరకు సహాయ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారని వెలికితీస్తుండగా.. మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి.
పూర్తిగా చదవండి..Ethiopia: భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 157 మంది మృతి
ఇథియోపిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 157 మంది మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికితీస్తున్నాయి.
Translate this News: