NEET Exam Cancel: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా డాక్టర్ కోర్స్ ప్రవేశాల కోసం జరిపే నీట్ ఎగ్జామ్స్ను రద్దు చేయాలని సిద్ధ రామయ్య ప్రభుత్వం తీర్మానించింది. దీనికి కేబినెట్ ఆమోదం కూా తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదా, కామన్ ఎంట్రన్ టెస్ట్ తో పరీక్ష జరపాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో సమాేశమైన మంత్రి వర్గం ఈ నిర్యం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లు కర్ణాటక విధాన సభ ముందుకు త్వరలోనే రానుంది. గతంలో లాగానే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా, సొంతంగా ప్రవేశాలు చేపట్టేలా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
పూర్తిగా చదవండి..Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం
కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Translate this News: