Jagan: గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు సాయంత్రం 5 గం.కు రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైయస్ జగన్, రాష్ట్ర గవర్నర్ కు వివరించనున్నారు.
పూర్తిగా చదవండి..Jagan: నేడు గవర్నర్తో భేటీ కానున్న మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత జగన్ ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్కు చేరుకోనున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ కు వివరించనున్నారు.
Translate this News: