Vishakhapatnam : విశాఖపట్నంలో వైసీపీ (YCP) కి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ (TDP) లోకి.. మిగతా 9 మంది జనసేన (Janasena) లో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను వైసీపీ హై కమాండ్ కు అందుబాటులో లేకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ. కాగా ఏపీలో రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ప్రారంభం కానున్న వేళ 20 మంది ఒకేసారి జంప్ అవ్వడం వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
పూర్తిగా చదవండి..YS Jagan : జగన్కు బిగ్ షాక్.. టీడీపీలోకి 20 మంది…
AP: విశాఖపట్నంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి 20 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి.. మిగతా 9 మంది జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 20 మంది టీడీపీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
Translate this News: