Ex Mla: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద శనివారం రాత్రి డివైడర్ల మధ్య నుంచి రోడ్డును దాటుతుండగా..హైదరాబాద్ నుంచి హనుమకొండకు వెళ్తున్న రాజయ్య కారు ఢీకొట్టింది.
పూర్తిగా చదవండి..EX Mla Rajayya: మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి!
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
Translate this News: