Sri Reddy: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీరెడ్డిపై సెక్షన్ 352, 353 BNS,66 ITA-2000-2008 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. శ్రీ రెడ్డి వైసీపీకి చాలా రోజులుగా మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అనేక సార్లు టీడీపీ, జనసేనతో పాటు వైసీపీని వ్యతిరేకించే వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Sri Reddy: శ్రీ రెడ్డికి బిగ్ షాక్.. కర్నూలులో కేసు నమోదు!
AP: సినీనటి శ్రీ రెడ్డిపై కేసు నమోదు చేశారు కర్నూల్ పోలీసులు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ అనితలపై గతంలో సోషల్ మీడియాలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బీసీ నేత రాజు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Translate this News: