Rythu Bharosa : రుణమాఫీ (Runa Mafi) అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). రుణమాఫీ మార్గదర్శకాలు.. పథకానికి మరణ శాసనాలు అయ్యాయని అన్నారు. అర్హత ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పేవారు లేరని.. అర్హులైనవారు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే సంబురాలా? అని ప్రశ్నించారు. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా సంబురాలు?, 30 లక్షల మంది రైతులను మోసం చేసినందుకా సంబురాలు? అని విమర్శించారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఊసే లేదని అన్నారు.
పూర్తిగా చదవండి..MLA KTR : రైతుభరోసా ఊసే లేదు.. కేటీఆర్ విమర్శలు
TG: సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రుణమాఫీ అయిన రైతులకన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. జూన్లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వెయ్యలే అని ప్రశ్నించారు.
Translate this News: