Jagan Letter to Modi: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోదీకి సంచలన లేఖ రాశారు. నెల రోజులుగా ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ ఆయన ఫిర్యాదు చేశారు. 30 రోజుల్లో 31 మంది హత్యకు గురయ్యారని.. 300 మందిపై హత్యాప్రయత్నాలు జరిగాయని.. ఆ లేఖలో జగన్ వివరించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఇప్పటికే 35 మంది ఆత్మహత్య చేసుకున్నారనీ.. అరాచకాలు భరించలేక 2700 కుటుంబాలు ఊళ్లు విడిచి వెళ్లిపోయాయనీ చెప్పారు.
పూర్తిగా చదవండి..Jagan Letter to Modi: పీఎం మోదీకి వైఎస్ జగన్ సంచలన లేఖ
ఏపీ మాజీ సీఎం జగన్ అధికార టీడీపీపై ఆరోపణలతో ప్రధాని మోదీకీ లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తాప్పయని లేఖలో పేర్కొన్నారు. జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని.. దురాగతాలను వివరించడానికి తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలనీ ప్రధానిని ఆ లేఖలో జగన్ కోరారు
Translate this News: