Sri vani Darshan Tickets: తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇందులో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం పెంచేందుకు టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శన టకెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. ఇప్పటికే ఈ టికెట్లను ఆన్లైన్లో రోజుకు 500కు కుదించారు. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా ఈ రూల్ను పాటించబోతున్నారు. జూలై 22నుంచి ఇది అమలులోకి రానుంది.
పూర్తిగా చదవండి..Tirupathi: పరిమితంగా శ్రీవాణి దర్శనం టికెట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను వెయ్యికి పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.
Translate this News: