Khammam: పిడుగుపాటుకు అన్నా, తమ్ముడు మృతి చెందారు. ఈ ఘోరమైన విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర గ్రామంలో చోటుచేసుకుంది. మరో మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన బొర్రాచందు (11) బొర్రా సిద్ధు (15)గా గుర్తించారు.
పూర్తిగా చదవండి..TS: కుటుంబంలో ఘోర విషాదం.. తల్లిదండ్రులకు తోడుగా వెళ్లిన అన్నా, తమ్ముడు మృతి..!
TS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమేదారు బంజర గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అన్నా, తమ్ముడు మృతి చెందారు. అపస్మారకస్థితిలో ఉన్న మరో మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Translate this News: