Minister Anam Ramanaraya Reddy: దేవదాయా శాఖలో సహాయ కమిషనర్ గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి సస్పెండ్ చేశామన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సస్పెన్షన్ జరిగేది కాదేమోనని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో పలు సంబంధాలు ఉన్నాయని.. విధి నిర్వహణలో పలు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..AP: శాంతిని అందుకే సస్పెండ్ చేశాం.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్..!
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు.
Translate this News: