Guntur Murder Case: గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మృతురాలు తల్లికి, నిందితుడు నాగరాజుకు మూడేళ్ల పరిచయం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుడు నాగరాజు ఇంట్లో ఆ బాలిక తల్లి ఇందిరమ్మ గాజులు లభించాయి. ఇందిరమ్మకు, నాగరాజుకు ఈమధ్యే మనస్పర్థలు వచ్చాయి. ఇందిరమ్మకు, నాగరాజుకు మధ్య సంబంధం ఏంటి? అనే దానిపై ఇందిరమ్మను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Guntur Murder Case: అమ్మతో అక్రమ సంబంధం.. బిడ్డ మర్డర్.. గుంటూరు కేసులో బిగ్ ట్విస్ట్!
AP: గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఆ బాలిక తల్లి ఇందిరమ్మతో నిందితుడు నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా హత్య చేసిన నాగరాజు ఇంట్లో తల్లి ఇందిరమ్మ గాజులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
Translate this News: