YS Jagan: ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని అన్నారు.
పూర్తిగా చదవండి..Jagan: సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్
AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జగన్ స్పందించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును హెచ్చరించారు. వైసీపీ నేతలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Translate this News: