MLA KTR: రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని అన్నారు మని మంత్రి కేటీఆర్. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రు. 7000 కోట్లు రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుండి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ (Runa Mafi) చేస్తున్నమని పోజులు కొడుతున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..MLA KTR: రుణమాఫీతో రైతులను మోసం చేస్తోంది.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
TG: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధి రూ.7000 కోట్లను రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు. వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Translate this News: