తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ విషయంపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారీ, న్యాయ శాఖ సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇద్దరు అధికారులకు సంబంధించి గత చరిత్రను అధికారులు వెలికితీస్తున్నారు. అధికారులిద్దరూ నిబంధనలు పాటించారా ?.. లేదా ? అని విచారిస్తున్నారు. అయితే బిజినెస్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక నిర్దారణలో తేలింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: GPS జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్
తమ పర్మిషన్ లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దీనిపై సీఎంవో దర్యాప్తు చేస్తోంది. ఆర్థిక, న్యాయ శాఖల్లో పనిచేసే వాళ్లలో దీనికి ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తోంది.
Translate this News: